NIZAMABAD

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

బీ.ఎల్.ఓల గైర్హాజరు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం ...

మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ మృతి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 18 : నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ (42) మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో కుటుంబ ...

వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,21,60,000 జరిమానా విధించిన కోర్టులు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జిల్లావ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ ...

జల్సాల కోసం ఆటో చోరీ నిందితుడి అరెస్ట్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జల్సాల కోసం ఓ యువకుడు చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నార్త్ రూరల్ సీఐ ...

బల్దియా ఆధ్వర్యంలో హ్యాపీ సండే.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ ...

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని జామతే ఇస్లాం ఆర్గనైజేషన్ ప్రతినిధి హుస్సేన్ అన్నారు.ఆదివారం రంజాన్ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ...

పేకాట స్థావరంపై సిసిఎస్ పోలీసులు దాడి.

ఎనిమిది మంది పేకాట రాయలు అరెస్ట్ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య,ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ వలీ ...

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 05 : నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో నేడు తెల్లవారుజామున కారు అజాగ్రత్తగా నడిపి, పల్టీ కొట్టిన సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీసుల వివరాల ...

గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ వెల్లడి.ఇందు మూలంగా నిజామాబాద్ ...

నిజామాబాద్ లో హోలీ ఆంక్షలు జారీ చేసిన కమిషనర్

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., 2026 హోలీకి ఆదేశాలు జారీ చేశారు.ఇష్టం లేని వ్యక్తులు, ప్రదేశాలు లేదా వాహనాలపై రంగులు ...