నేరాలు

పేకాట స్థావరం పై CCS టీం మెరుపు దాడి 

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య,  ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ వలీ  ఆధ్వర్యంలో శనివారం  CCS సిబ్బంది ఆరవ  పోలీస్ స్టేషన్ పరిధిలోని ...

వ్యభిచార గృహాల పై CCS టీం మెరుపు దాడి 

 జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య, IPS.,  ఆదేశాల మేరకు CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి  ఆధ్వర్యంలో  CCS సిబ్బంది  నేడు ...

మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు ఎస్ ఐ సుహాసిని.

జై భారత్ దినపత్రిక మెండోరా మార్చ్ 25 : నిజామాబాద్ మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించి “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెండోరా ...

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్షా మరియు 16 మందికి భారీ జరిమానా

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 19 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం బుధవారం పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన ...

వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,21,60,000 జరిమానా విధించిన కోర్టులు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జిల్లావ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ ...

జల్సాల కోసం ఆటో చోరీ నిందితుడి అరెస్ట్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జల్సాల కోసం ఓ యువకుడు చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నార్త్ రూరల్ సీఐ ...

పేకాట స్థావరంపై సిసిఎస్ పోలీసులు దాడి.

ఎనిమిది మంది పేకాట రాయలు అరెస్ట్ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య,ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ వలీ ...

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 05 : నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో నేడు తెల్లవారుజామున కారు అజాగ్రత్తగా నడిపి, పల్టీ కొట్టిన సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీసుల వివరాల ...

గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ వెల్లడి.ఇందు మూలంగా నిజామాబాద్ ...

నిజామాబాద్ లో హోలీ ఆంక్షలు జారీ చేసిన కమిషనర్

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., 2026 హోలీకి ఆదేశాలు జారీ చేశారు.ఇష్టం లేని వ్యక్తులు, ప్రదేశాలు లేదా వాహనాలపై రంగులు ...

12328 Next