నగర వార్తలు
మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి
మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 05 : ఆదివారం నిజామాబాద్ నగరంలో గల రైల్వే కమాన్ చౌరస్తాలో ఉన్న పీడిత వర్గాల ఆశాజ్యోతి ...
సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి,కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా ...
మహిళల ఈద్ మిలన్ కార్యక్రమం ఘన విజయవంతం
మత సామరస్యానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి మహిళాల పిలుపు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : నిజామాబాద్లో జమాత్-ఏ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్, ...
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ
బీ.ఎల్.ఓల గైర్హాజరు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం ...
బల్దియా ఆధ్వర్యంలో హ్యాపీ సండే.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ ...
డైవర్ల చూపు, వినికిడి ఎరుగైతే ప్రమాదాలు తగ్గుతాయి
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అరైవ్ అలైవ్ – 2026 రెండో దశలో ఉచిత కంటి, వినికిడి పరీక్షలు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 27 : డ్రైవర్లలో చూపు సంబంధిత ...
రెసిడెన్షియల్ స్కూల్స్, భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలి
మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక ...
బ్యాలెట్ ముద్రణలో గోప్యత పాటించాలి-సాఫ్ట్ కాపీలను వెంటనే తొలగించాలి.
కలెక్టర్ ఇలా త్రిపాఠి -అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్-ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల ముద్రణలో అత్యంత ...
నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్ కౌంటర్ మార్పు… నోటీసు లేక ప్రయాణికులకు ఇబ్బందులు.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 08 : (షేఖ్ గౌస్) నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్లు ఇచ్చే కౌంటర్ స్థానాన్ని అధికారులు ఇటీవల మార్చారు. అయితే ఈ మార్పు విషయమై ...
నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించాలి-నుడా చైర్మన్ కేశవ్ వేణు
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీ గా మార్చాలని దానికోసం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని,పార్టీలకతీతంగా పూర్తిగా ...














