NIZAMABAD

డైవర్ల చూపు, వినికిడి ఎరుగైతే ప్రమాదాలు తగ్గుతాయి

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అరైవ్ అలైవ్ – 2026 రెండో దశలో ఉచిత కంటి, వినికిడి పరీక్షలు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 27 : డ్రైవర్లలో చూపు సంబంధిత ...

నేరాల నియత్రణ కోసం సమీక్ష సమావేశం నిర్వహించిన సీపీ సాయి చైతన్య.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య. వైట్ కాలర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. సీ.ఎం.ఆర్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలని. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి. జై ...

రెసిడెన్షియల్ స్కూల్స్, భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలి

మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక ...

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు పనిచేస్తుంది అనుగుణంగా

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ ...

గంజాయి విక్రయిస్తున్న  ఆరుగురీ అరెస్ట్…పరారీలో నలుగురు

1.2 కిలోల గంజాయి, బైకు, ఫోన్లు స్వాధీనం-వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : జిల్లాలోని యువతను లక్ష్యంగా చేసుకుని నిషేదిత గంజాయిని మహారాష్ట్ర ...

నిషేధిత గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ నలుగురు వ్యక్తుల అరెస్ట్

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం డి.షరీఫ్ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 19 :  నగరంలో నిషేదిత గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ రూరల్ ఇన్స్ ...

42వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశ మహేష్ విజయం ఖాయం…

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 08 : నిజామాబాద్ నగరంలో 42 వ డివిజన్ లో గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేస్తూ జోరుగా సాగుతున్నారు.ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ ...

బ్యాలెట్ ముద్రణలో గోప్యత పాటించాలి-సాఫ్ట్ కాపీలను వెంటనే తొలగించాలి.

కలెక్టర్ ఇలా త్రిపాఠి -అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్-ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల ముద్రణలో అత్యంత ...

చిన్నారి (ప్రాచి) హత్య కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్ .

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 02 : తేదీ 29 జనవరి నాడు ఎ.ఆర్.పి క్యాంపు శివారులో గల D-46/8 నిజాంసాగర్ కెనాల్ లో గుర్తుతెలియని 6 సం,, ల చిన్నారి ...

41 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ నూరుద్దీన్ నామినేషన్ దాఖలు.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 30 : నగరంలోని స్థానిక మున్సిపల్ ఎన్నికల డంక మోగింది .సై అంటే సై అంటూ తమ సత్తా చాటే ఎందుకు నామినేషన్లు దాఖల చేశారు.41 ...