ప్రమాదాలు

మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు ఎస్ ఐ సుహాసిని.

జై భారత్ దినపత్రిక మెండోరా మార్చ్ 25 : నిజామాబాద్ మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించి “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెండోరా ...

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 05 : నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో నేడు తెల్లవారుజామున కారు అజాగ్రత్తగా నడిపి, పల్టీ కొట్టిన సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీసుల వివరాల ...

గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ వెల్లడి.ఇందు మూలంగా నిజామాబాద్ ...

మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రైవ్ అలైవ్ కార్యక్రమం.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 19 : ఎర్రైవ్ అలైవ్  కార్యక్రమం  లొ భాగంగా దూదిగాం దగ్గర ఎన్ హెచ్ 44 రోడ్డు వద్ద బ్లాక్ స్పాట్ అయిన కోతి దేవుని ...

ఇసుక ట్రాక్టర్ బోల్తా.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 03 : (నవీన్ కుమార్) ఇసుక ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ...

పోచంపాడు లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : మంగళవారం పోచంపాడు గ్రామంలో  విషాదం చోటుచేసుకుంది ట్రాక్టర్ ఢీకొని ప్రియాంక అనే ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథన ...

బోధన్ రోడ్డు వెడల్పు కోరుతూ ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్‌కు MPJ మెమోరాండం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : నిజామాబాద్–బోధన్ ప్రధాన రహదారిలోని అర్పాపల్లి నుంచి నెహ్రునగర్ వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని కోరుతూ MPJ (Movement for Peace & ...

నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కీర్తి శేషులు తోకల గంగాధర్ గత మూడు ...

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 16 మంది విద్యార్థులకు అస్వస్థత కు గురయ్యారు. హైదరాబాద్ -బాగ్ లింగంపల్లి ...

ఉంక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) ఉంక లారీ బోల్తా కొట్టిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ...