NIZAMABAD
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్
నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 28 : నిజామాబాద్ జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2026 లో భాగంగా నేడు ...
మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా కొనసాగిన ప్రక్రియ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 17 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో ...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత వారం రోజులలో డ్రంకన్ డ్రైవ్ కేసులు 99 నమోదు
జరిమానా 5,80,000/- విధించిన సంబంధిత కోర్టులు పోలీస్ కమిషనర్ వెల్లడి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 17 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ ...
నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్ కౌంటర్ మార్పు… నోటీసు లేక ప్రయాణికులకు ఇబ్బందులు.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 08 : (షేఖ్ గౌస్) నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్లు ఇచ్చే కౌంటర్ స్థానాన్ని అధికారులు ఇటీవల మార్చారు. అయితే ఈ మార్పు విషయమై ...
సాగు రంగంలో నిజామాబాద్ ఘనతను మరింతగా ఇనుమడింప జేయాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05: వ్యవసాయ రంగంలో తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్న నిజామాబాద్ జిల్లా ...
పార్కు స్థలాన్ని ఆక్రమించాలని కొందరుప్రైవేటు వ్యక్తుల కన్ను
ఏకశీల నగర్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05: (నవీన్ కుమార్) సోమవారం ఏకశిల నగర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ కార్యదర్శి ...
కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేస్తాం,బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : (నవీన్ కుమార్) నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. జిల్లా కేంద్రం లోని ...
కాంగ్రెస్ నేతలను దూషించే హక్కు కేటీఆర్ కు లేదు–డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05:(నవీన్ కుమార్) కాంగ్రెస్ నాయకులను దూషించేహక్కు కేటీఆర్ కు లేదని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సోమవారం ...
నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ గా గుర్తించాలి-నుడా చైర్మన్ కేశవ్ వేణు
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీ గా మార్చాలని దానికోసం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని,పార్టీలకతీతంగా పూర్తిగా ...
జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు-హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05 : హత్య కేసులో జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రాహ్మణ్కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ ...
















