NIZAMABAD
మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి
మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 05 : ఆదివారం నిజామాబాద్ నగరంలో గల రైల్వే కమాన్ చౌరస్తాలో ఉన్న పీడిత వర్గాల ఆశాజ్యోతి ...
వైద్యుల సలహాలతో ఆటిజం వ్యాధిని నియంత్రించవచ్చు
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంలో ప్రముఖ వైద్యులు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : సకాలంలో వైద్యుల సలహా మేరకు ఆటిజం వ్యాధిని నియంత్రించవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ ...
సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి,కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా ...
మహిళల ఈద్ మిలన్ కార్యక్రమం ఘన విజయవంతం
మత సామరస్యానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి మహిళాల పిలుపు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : నిజామాబాద్లో జమాత్-ఏ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్, ...
పేకాట స్థావరం పై CCS టీం మెరుపు దాడి
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో శనివారం CCS సిబ్బంది ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ...
వ్యభిచార గృహాల పై CCS టీం మెరుపు దాడి
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలో CCS సిబ్బంది నేడు ...
ప్రజాస్వామ్య ఖూనీ: నిజామాబాద్ ఆప్ (AAP) జిల్లా అధ్యక్షుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం!
జై భారత్ దినపత్రిక నిజామాబాద్, మార్చి 26 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది. ప్రజా సమస్యలపై గళమెత్తే ప్రతిపక్ష నాయకులను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 4:00 ...
ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జై భారత్ దినపత్రిక నిజామాబాద్, మార్చి 25 : ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ...
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్షా మరియు 16 మందికి భారీ జరిమానా
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 19 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం బుధవారం పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన ...
నిజామాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు
అసెంబ్లీ లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పూర్తయి నాలుగేళ్లయిన కేటాయించలేదు. ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇవ్వాలి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : నిజామాబాద్ అర్బన్ లో గత ...












