కమ్యూనిటీ
అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు
ఎనిమిదవ రోజు ఉదయం యాగం, మహా పూర్ణాహుతి, స్వామి వారి రథోత్సవం శ్రీ చక్రస్నానం. సాయంత్రం శ్రీ పుష్ప యాగం జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15: మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి ...
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని జామతే ఇస్లాం ఆర్గనైజేషన్ ప్రతినిధి హుస్సేన్ అన్నారు.ఆదివారం రంజాన్ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ...
ఈద్గాహ్ ఖదీమ్లో కొత్త మెహ్రాబ్ ప్రారంభం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మస్జిద్ ఏ కచియాన్ వెనుక ప్రాంతంలో గల పాత యిదా్ లో కొత్తగా నిర్మించిన మెహ్రాబ్ ను ...
ఘనంగా వీర బాల్ దివస్.
నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) నగరంలోని గాజుల్ పేట్ గురుద్వార్లో నిర్వహించిన వీర బాల్ దివస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ ...
హిందూ–ముస్లిం ఐక్యతకు నందిపేట్ అద్భుత ఉదాహరణ.
నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 13 : (షేఖ్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లిం సమాజ నాయకులు పాల్గొని మత ...
లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి కార్యక్రమం
శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి _ ఇందూర్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం.. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో ...
చుక్కాపూర్ ఆలయానికి 21 లక్షల16 వే ల116 రూపాయలను భక్తులు విరాళం ఇచ్చారు
కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధికి హైదరాబాదుకు చెందిన ఆల్వాల్ ప్రాంత వాసులు ధర్మవరం శ్రీనివాస్ లక్ష్మి లు ...
జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్.
బోధన్ జై భారత్ ఆగస్ట్ 11 : నేడు రాత్రి సమయంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంజల్ బేస్ సమీపంలో గల జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాలు గత మూడు రోజుల ...
టిఎంఆర్పిఎస్ మండల కమిటీ ఎన్నిక
డిచ్పల్లి జై భారత్ జూలై 8:(ఆర్మూర్ గంగాధర్) TMRPS వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ నూతన నిర్మాణం జరుగుతుంది ఈరోజు డిచ్పల్లి s. ...
వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు నిజామాబాద్ లో ముస్లింల నిరసన సభ
నిజామాబాద్ జై భారత్ మే:31 వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో నిర్వహించిన నిరసన సభలో AIMIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ...
















