
MOHAMMAD ABDUL MUQEEM
మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి
మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 05 : ఆదివారం నిజామాబాద్ నగరంలో గల రైల్వే కమాన్ చౌరస్తాలో ఉన్న పీడిత వర్గాల ఆశాజ్యోతి ...
వైద్యుల సలహాలతో ఆటిజం వ్యాధిని నియంత్రించవచ్చు
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంలో ప్రముఖ వైద్యులు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : సకాలంలో వైద్యుల సలహా మేరకు ఆటిజం వ్యాధిని నియంత్రించవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ ...
సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి,కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా ...
మహిళల ఈద్ మిలన్ కార్యక్రమం ఘన విజయవంతం
మత సామరస్యానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి మహిళాల పిలుపు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : నిజామాబాద్లో జమాత్-ఏ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్, ...
పేకాట స్థావరం పై CCS టీం మెరుపు దాడి
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో శనివారం CCS సిబ్బంది ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ...
వ్యభిచార గృహాల పై CCS టీం మెరుపు దాడి
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలో CCS సిబ్బంది నేడు ...
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న విధానాలపై బి ఆర్ ఎస్ నాయకుల తీవ్ర ఆగ్రహం.
జై భారత్ దినపత్రిక వేల్పూర్ మార్చ్ 26 : బాల్కొండ వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన BRS మైనారిటీ నాయకులు పాల్గొని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న ...
ప్రజాస్వామ్య ఖూనీ: నిజామాబాద్ ఆప్ (AAP) జిల్లా అధ్యక్షుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం!
జై భారత్ దినపత్రిక నిజామాబాద్, మార్చి 26 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది. ప్రజా సమస్యలపై గళమెత్తే ప్రతిపక్ష నాయకులను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 4:00 ...
మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు ఎస్ ఐ సుహాసిని.
జై భారత్ దినపత్రిక మెండోరా మార్చ్ 25 : నిజామాబాద్ మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించి “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెండోరా ...
ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ.
జై భారత్ దినపత్రిక నందిపేట్ మార్చ్ 25 : నందిపేట్ మండలం మాయపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణం కోసం బుధవారం భూమి పూజ చేసి మొగ్గు వేశారు. ...











