MOHAMMAD ABDUL MUQEEM

ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జై భారత్ దినపత్రిక నిజామాబాద్, మార్చి 25 : ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ...

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్షా మరియు 16 మందికి భారీ జరిమానా

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 19 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం బుధవారం పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన ...

నిజామాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు

అసెంబ్లీ లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పూర్తయి నాలుగేళ్లయిన కేటాయించలేదు. ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇవ్వాలి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : నిజామాబాద్ అర్బన్ లో గత ...

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

బీ.ఎల్.ఓల గైర్హాజరు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం ...

మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ మృతి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 18 : నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ (42) మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో కుటుంబ ...

తెలంగాణ అన్న‌దాత‌ల‌కు శుభ‌వార్త.

ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా నిధులు విడుద‌ల. జై భారత్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి మార్చ్ 15 : ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా ...

వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,21,60,000 జరిమానా విధించిన కోర్టులు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జిల్లావ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ ...

జల్సాల కోసం ఆటో చోరీ నిందితుడి అరెస్ట్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జల్సాల కోసం ఓ యువకుడు చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నార్త్ రూరల్ సీఐ ...

బల్దియా ఆధ్వర్యంలో హ్యాపీ సండే.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ ...

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

ఎనిమిదవ రోజు ఉదయం యాగం, మహా పూర్ణాహుతి, స్వామి వారి రథోత్సవం శ్రీ చక్రస్నానం. సాయంత్రం శ్రీ పుష్ప యాగం జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15: మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి ...