MOHAMMAD ABDUL MUQEEM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు పనిచేస్తుంది అనుగుణంగా

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ ...

గంజాయి విక్రయిస్తున్న  ఆరుగురీ అరెస్ట్…పరారీలో నలుగురు

1.2 కిలోల గంజాయి, బైకు, ఫోన్లు స్వాధీనం-వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : జిల్లాలోని యువతను లక్ష్యంగా చేసుకుని నిషేదిత గంజాయిని మహారాష్ట్ర ...

నిషేధిత గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ నలుగురు వ్యక్తుల అరెస్ట్

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం డి.షరీఫ్ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 19 :  నగరంలో నిషేదిత గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ రూరల్ ఇన్స్ ...

యూరియా కోసం అన్నదాతల అష్ట కష్టాలు,శాపంగా మారిన ఫర్టిలైజర్ యాప్

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటీపీ నెంబర్ పేరుతో సర్కారు చీటింగ్-ఆర్మూర్ నియోజకవర్గంలో రోడ్లెక్కిన అన్నదాతలు-రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్. జై భారత్ దినపత్రిక ఆర్మూర్ ఫిబ్రవరి 20 : యూరియా బస్తాల ...

42వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశ మహేష్ విజయం ఖాయం…

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 08 : నిజామాబాద్ నగరంలో 42 వ డివిజన్ లో గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేస్తూ జోరుగా సాగుతున్నారు.ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ ...

మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఇద్దరు వ్యక్తులకు 4 రోజులు జైలు శిక్ష

జై భారత్ దినపత్రిక మెండోరా ఫిబ్రవరి 05 : మెండోరా గ్రామానికి చెందిన బేగారి రవి మరియు నిర్మల్ కి చెందిన బాలకిషన్ అను వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడిపి పట్టుపడగా అట్టి ...

నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో జిల్లాస్థాయి ‘సృజన’ టెక్నికల్ ఫెస్టివల్

జై భారత్ దినపత్రిక నందిపేట్ ఫిబ్రవరి 05 :(షేక్ గౌస్) నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి ‘సృజన’ టెక్నికల్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల డిప్లొమా ...

బ్యాలెట్ ముద్రణలో గోప్యత పాటించాలి-సాఫ్ట్ కాపీలను వెంటనే తొలగించాలి.

కలెక్టర్ ఇలా త్రిపాఠి -అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్-ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల ముద్రణలో అత్యంత ...

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జనరల్ అబ్జర్వర్

జై భారత్ దినపత్రిక భీంగల్ ఫిబ్రవరి 04 : భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు ...

బోధన్ లో పేకాట స్థావరంపై సిసిఎస్ పోలీసుల దాడులు

జై భారత్ దినపత్రిక బోధన్ ఫిబ్రవరి 05 : (నవీన్ కుమార్) బోధన్ మండలం ఆమ్లాపూర్ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 ...