MOHAMMAD ABDUL MUQEEM

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని జామతే ఇస్లాం ఆర్గనైజేషన్ ప్రతినిధి హుస్సేన్ అన్నారు.ఆదివారం రంజాన్ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ...

పేకాట స్థావరంపై సిసిఎస్ పోలీసులు దాడి.

ఎనిమిది మంది పేకాట రాయలు అరెస్ట్ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య,ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ వలీ ...

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 05 : నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో నేడు తెల్లవారుజామున కారు అజాగ్రత్తగా నడిపి, పల్టీ కొట్టిన సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీసుల వివరాల ...

గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ వెల్లడి.ఇందు మూలంగా నిజామాబాద్ ...

నిజామాబాద్ లో హోలీ ఆంక్షలు జారీ చేసిన కమిషనర్

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., 2026 హోలీకి ఆదేశాలు జారీ చేశారు.ఇష్టం లేని వ్యక్తులు, ప్రదేశాలు లేదా వాహనాలపై రంగులు ...

తప్పిపోయిన వ్యక్తి మృతదేహంగ లభ్యం..

మోపాల్ ఎస్ఐ జెడ్ సుష్మిత వెల్లడి జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 27 : శుక్రవారం ఉదయం సుమారు 08:00 గంటల ప్రాంతంలో సిర్పూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిర్పూర్ గ్రామ ...

డైవర్ల చూపు, వినికిడి ఎరుగైతే ప్రమాదాలు తగ్గుతాయి

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అరైవ్ అలైవ్ – 2026 రెండో దశలో ఉచిత కంటి, వినికిడి పరీక్షలు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 27 : డ్రైవర్లలో చూపు సంబంధిత ...

నేరాల నియత్రణ కోసం సమీక్ష సమావేశం నిర్వహించిన సీపీ సాయి చైతన్య.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య. వైట్ కాలర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. సీ.ఎం.ఆర్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలని. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి. జై ...

రెసిడెన్షియల్ స్కూల్స్, భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలి

మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక ...

జాతీయ స్థాయి వాలీబాల్ పోటిలకు ఎంపిక

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : జిల్లాలోని మోపాల్ మండలం కంజర మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల (బాలుర) కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్ది మనిష్ జాతీయ ...