NIZAMABAD

మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు.

మహిళా హత్య కేసును 20 గంటలలో చెందించిన పోలీసులు. సి. సి కెమెరాల ఆధారాలతో లభ్యం , ఒకరి అరెస్ట్ సిబ్బందినీ అభినంధించిన పోలీస్ కమీషనర్ నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక ...

భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించిన అదనపు పోలీస్ కమీషనర్లు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : 76వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు  నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి ...

LG (Lucky Generals) ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్.

150 మంది ఇట్టి కంపెనీ యందు పెట్టుబడి వాటి విలువ దాదాపు 75 లక్షలు ఉంటుందని అంచనా. మోసపూరిత యాప్ నందు ప్రజలు ఆకర్షితులు కాకూడదని పోలీస్ కమిషనర్ వెల్లడి. నిజామాబాద్ ప్రతినిధి ...

డొంకేశ్వర్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, కొనుగోలు కేంద్రం సందర్శన. భూభారతి దరఖాస్తులపై సమీక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ ఆర్జీలపై ఆరా. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ ...

హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య బీమా: అదనపు డీసీపీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : హోంగార్డులు ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టాలని అదనపు డీసీపీ రామచంద్ర రావు పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డులకు హెల్త్ కార్డులపై అవగాహన ...

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులివ్వాలి.

ఇండ్లస్థలాలు కేటాయించి, దాడుల నుంచి రక్షణకు చట్టం చేయాలి–టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ...

అసత్య ఫిర్యాదులతో బెదరింపులకు గురి చేసిన దానయ్య గౌడ్‌పై ఫిర్యాదు–ఎక్సైజ్ సీఐ స్వప్న

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక  నవంబర్ 21 : నిజమాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ స్వప్న చేసిన ఫిర్యాదు మేరకు దానయ్యపై పోలీసులు కేసు నమోదు.ఈజీ మనీ కోసం.. కష్టపడ కుండా డబ్బులు దండుకోవడం ...

పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పరిధిలోని ...

యువతను లక్ష్యంగా చేసుకున్న గంజాయి ముఠా,ఏడు మంది అరెస్ట్ ,1.2 కిలోల గంజాయి స్వాధీనం–మోపాల్ ఎస్సై జెడ్.సుస్మిత

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : యువకులు, విద్యార్థులకు ప్యాకెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దందాను మోపాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు ...

పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలని సమాఖ్య ప్రతినిధులకు పిలుపు  ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ...