NIZAMABAD
మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జైలు శిక్ష మరియు 25 మందికి జరిమాన
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో వాహనా ...
వందేమాతరం ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని రగిలించింది–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్:07 వందేమాతరం అనేపదం ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో దేశభక్తినిరగిలించిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి ...
ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు–ఎంపీ ధర్మపురి అరవింద్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 ( నవీన్ కుమార్) ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు ఉన్నాయని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ ...
రాంపూర్ లో జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 ( నవీన్ కుమార్) డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ ...
మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు–మోపాల్ ఎస్సై జెడ్ సుస్మిత
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు” నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం లో కార్యక్రమం ...
ప్రజావాణికి 128 ఫిర్యాదులు,ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి–అదనపు కలెక్టర్ అంకిత్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 03 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ...
వెండిదొంగతనం కేసులో అక్రమంగా ఇరికిస్తామని బెదిరిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : ( నవీన్ కుమార్) తాము పనిచేస్తున్న శ్రీ సాయిబాబా గోల్డేన్ సిల్వర్ మర్చంట్ యాజమాన్యం లోని అన్నదమ్ముల మధ్య విభేదాలు, దొంగ ...
మూడవ కల్లుడిపో కార్యవర్గం రద్దు..?
అధ్యక్ష, ఉపాధ్యక్షుల రాజీనామా,ఆమోదించిన అధికారులు…కొత్త పాలకవర్గం ఎన్నికలు జరుపుతారా?…కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారా? ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలోని మూడవ డిపో ...
చోరీ సొత్తు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.
48 గంటల్లో నే కేసు ఛేదించిన వన్ టౌన్ ఎస్సై జి.మహేష్ మరియు పోలీసులు సిబ్బంది. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 02 : దొంగలించిన సొమ్మును విక్రయించేందుకుయత్నించిన ...
మున్సిపల్ ఫండ్స్ ను సక్రమంగా వినియోగించాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : నగరంలో పనిచేయని స్ట్రీట్ లైట్లు తక్షణమే మరమ్మతు చేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని, ఇటీవల ...
















