NIZAMABAD

ప్రజావాణికి 68 ఫిర్యాదులు.

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 :(నవీన్ కుమార్) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల ...

సర్పంచ్ అభ్యర్థులను అభిందించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : (నవీన్ కుమార్) సోమవారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం ...

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : (నవీన్ కుమార్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ...

గాడ్కోల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

నిజామాబాద్  బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : ( నవీన్ కుమార్) సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార ...

ట్రాఫిక్ సిఐ, ఎస్సె పై దాడి -అదుపులోకి తీసుకొని త్రీటౌన్ కు తరలించిన పోలీసులు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలోని రైల్వేకమన్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ తాగుబోతు ట్రాఫిక్ సిఐ, ఎస్సైపై దాడి చేశాడు. ఆర్మూర్ ...

ప్రజల నహకారంతోనే గ్రామ వంచాయతి ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18: నిజామాబాద్ లో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుండి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన ...

రెండో విడత ఎన్నికల కోసం మద్యం దుకాణాలు బంద్.

జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో డిసెంబర్ 12 : నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివెసినట్టు నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ...

మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ – కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : (నవీన్ కుమార్) మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ...

రెండవ విడత పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : (నవీన్ కుమార్) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ...

ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి–సి పి సాయి చైతన్య

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : గ్రామపంచాయతీ ఎన్నికలు రెండవ విడత నిర్వహణలో భాగంగా నిజామాబాదు డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ...