NIZAMABAD
నగరం లో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ ...
బల్దియా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాల అలజడి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ల లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు ...
ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్లో భరోసా అవగాహనా కార్యక్రమం
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఆదేశానుసారముగా ప్రపంచ లైంగిక దుర్వినియోగం, వేధింపులు మరియు హింస నివారణ అండ్ ...
నిజామాబాద్లో ఇంపోర్ట్–ఎక్స్పోర్ట్ అవగాహన సెమినార్ విజయవంతం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 16 : (షేక్ గౌస్) రిఫా చాంబర్ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం అహ్మదీబజార్లోని అబూ లైస్ హాల్లో చైనాతో వాణిజ్యం ...
అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్- 8 మంది నేరస్థులు పట్టుబడ్డారు పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 16 : శనివారం నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్ ...
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం – బస్ బోర్డుల గందరగోళంతో ప్రయాణికులు ఇబ్బంది
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 15 : (షేఖ్ గౌస్) జిల్లా కేంద్ర బస్టాండ్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. TS 17 Z ...
మైనర్ల బైక్ రైడింగ్పై నిజామాబాద్ పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 13 : ( షేఖ్ గౌస్ ) రోడ్డుపై వేగం, ఫ్యాషన్ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ మరియు ...
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి స్పెషల్ డ్రైవ్.
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ...
సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : భూభారతి రెవెన్యూ సదస్సులలో, అన్లైన్ ద్వారా వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ...
లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి కార్యక్రమం
శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి _ ఇందూర్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం.. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో ...
















