NIZAMABAD
టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం : ఆమీర్ అలీ ఖాన్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 : (షేక్ గౌస్) నిజామాబాద్ పట్టణంలో హెల్ప్ వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ సొసైటీ నాయకులు ఫూలాంగ్లో టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పందించిన ...
అంబులెన్స్ రాకపోకలకు దారి విడిచి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి
మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెను. నేడు ఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు.. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...
నగరంలో వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 :ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మితిమీరిపోతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కొరడా జులిపించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వడ్డీ వ్యాపారస్తుల గురించి ...
ఈనెల 25 నా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు.
నిజామాబాద్ జిల్లాలో జీవన్ రెడ్డి స్టైలే వేరు–బీఆర్ఎస్ బలోపేతానికి ప్రత్యర్ధుల ఊహకందని ఎత్తుగడలు వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జాయినింగ్స్ లో ఆయన వ్యూహాలు నెక్స్ట్ లెవల్–ఒక్క ఆర్మూర్ నుంచే పోటీ ...
బాల కార్మికులుగా మారిన 9వ తరగతి విద్యార్థులు.
పెన్ను పేపర్ పట్టాల్సిన చేతులతో తట్టలు మోస్తున్న విద్యార్థులు ఇసుకను మోసుకెళ్తున్న 9వ తరగతి విద్యార్థులు మోపాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగులోకి స్పోర్ట్స్ గ్రౌండ్ లో నీరు నిండడం వలన ...
కేటీఆర్ సమక్షంలో 25న బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్-గులాబీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ నేత విజయభారతి. -త్వరలో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున వలసలు -బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ...
ఏటీఎంలో భారీ చోరీకి యత్నం.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 19 : మంగళవారం తెల్లవారుజామున టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ATM లో గుర్తు తెలియని నేరస్తులు గ్యాస్ కట్టర్ తో ...
బాజిరెడ్డి రమాకాంత్ కు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష–మరో ఐదుగురికి ఐదేళ్లు కారగార శిక్ష
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రామకాంత్ కు ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ...
ప్రజావాణికి 52 ఫిర్యాదులు సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలి.కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు18 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...
కేనటిక్ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నుడ చైర్మన్ కేశవ్ వేణు
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : నిజామాబాద్ పట్టణం బోర్గాం వద్ద బాన్సువాడ రూరల్ మండలం ఇబ్రాహీంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి కెనెటిక్ గ్రీన్ ఎలెక్ట్రిక్ బైక్ (ఇవి) షో ...















