NIZAMABAD
కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం కంటతడి – మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : యూరియా కొరత అన్నదాతలకు గుండెకోత –రుణమాఫీ ఒక నాటకం, రైతు భరోసా ఒక బూటకం–సర్కార్ నిర్లక్ష్యంతో బలిపీఠం పై తెలంగాణ వ్యవసాయం–వరంగల్ రైతు డిక్లరేషన్ కు ...
భారీ వర్ష సూచన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి –కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
అత్యవసరం అయితేనే ఇళ్ళ నుండి బయటకు రావాలి,ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి,క్షేత్రస్థాయి లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర పరిస్థితులు అయినందున సెలవులు రద్దు.అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ...
దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.
వెంటనే ప్రధానిగా రాజీనామా చేయాలి.ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా ...
భోకర్ నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా – యువకుడి అరెస్ట్….6.5 కిలోల గంజాయి స్వాధీనం.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నుంచి నిజామాబాద్ కుగంజాయి రవాణా చేస్తు క్రయ విక్రయాలు చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ...
ఐక్యతను చాటే తిరంగా ర్యాలీ – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : నిజామాబాద్ నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు ...
డ్రగ్ రహిత సమాజానికి కృషి చేయాలి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : డ్రగ్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. నిజామాబాద్కు చెందిన లయన్స్ క్లబ్ ...
కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు సుబ్బారావు కన్నుమూత
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు మండవ వెంకట సుబ్బారావు కన్నుమూశారు. విద్యాసంస్థల ఛైర్పర్సన్ విజయలక్ష్మి తండ్రి సుబ్బారావు. అనారోగ్యంతో మంగళవారం మరణించారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతో కృషి ...
ప్రజావాణి కార్యక్రమంలో 22 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 11: సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ ...
31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం.
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : ఈనెల 31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ పి.స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ...
విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్. అప్పటికప్పుడు టీ.సీలు ఇప్పించిన జిల్లా పాలనాధికారి.
కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. కమ్మరపల్లి జై భారత్ జూలై 30 : ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని ...
















