NIZAMABAD

సిఎంసి లో నాటకీయ పరిణామాలు. -డైరెక్టర్ గా అజ్జ, మంత్రి ల తొలగింపు.

చావనైనా చస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళను మీడియా సమావేశంలో సిఎంసి చైర్మన్ షణ్ముఖ మహాలింగం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గత కొంత కాలంగా వివాదాస్పందంగా కొనసాగుతున్న డిచ్ పల్లి ...

సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నివేదికలు అందించాలి–కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి ...

యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి.

టాస్క్ ఫోర్స్ బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీ.సీలో మంత్రి తుమ్మల, సీ.ఎస్ వెల్లడి నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...

గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి –పోలీస్ కమిషనర్ వెల్లడి

ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూలమైన వినాయక చవితి జరుపుకోవాలి నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి అని విజ్ఞప్తి సంస్కృతి సంప్రదాయాలకు ...

4వ సబ్ జూనియర్ & సీనియర్ నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ 2025 – సెలక్షన్ ట్రయల్స్ 

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : ఆదివారం – హైదరాబాద్ లోని కంబాట్ తైక్వాండో అకాడమీ లో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుఱ్ఱం కృష్ణ, జెనరల్ సెక్రెటరీ మిర్ ...

దుర్గదేవి ఆలయానికి అన్ని విధాల సహకరిస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ...

వాజ్ పేయి వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా వెల్లడించారు.భారతీయ జనతా పార్టీ ...

కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి ఆదర్శం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 :  శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా నగరంలో దుబ్బ శ్రీకృష్ణ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు ప్రతేక పూజ కార్యక్రమాలు ...

లోతట్టు ప్రాంతాలను  పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు  నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి ...

అంగన్వాడి సమస్యల పట్ల కలెక్టర్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : అంగన్వాడి సమస్యల పట్ల టీఎన్జీవోస్ జిల్లా నాయకులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిశారు. మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి ...