NIZAMABAD
మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా – అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 19 :ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి తెరల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన ...
మోటార్ వాహన చట్టం -2019 ని సవరించాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 18 : ఈరోజు తెలంగాణ పబ్లిక్ & ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF-CITU) నగర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత కటారి రాములు వహించారు ...
సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ,క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 12 : ప్రజల రక్షణ మరియు రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ “రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం. ప్రతి ప్రమాదం వెనుక ...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలు నిషేధం.
చట్టాన్ని ఎవరు అతిక్రమించిన ఉపేక్షించే ప్రసక్తి లేదు. కేసు నమోదైన వారి యొక్క రెండు బాక్సులు , ఒక ఊఫర్ సిజ్ ,3 లక్షల బైండోవర్ పూచికత్తు నగదు జాప్తు. నిజామాబాద్ జై ...
వైభవంగా ప్రారంభమైన కళా ఉత్సవ్ .
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 3 : జిల్లా విద్యాశాఖ, నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా బాల్ భవన్లో బుధవారం నాడు కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ప్రారంభించారు. ...
నిజామాబాద్–కామారెడ్డి హైవేపై … జమాత్ ఎ ఇస్లామీ , ఎం.పి.జే అర్ధరాత్రి సహాయ కార్యక్రమం
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 29 : (షేక్ గౌస్) తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారిపై రాత్రి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ...
నిజామాబాద్ జిల్లా వాసులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 28 : రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న ...
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
BRS పార్టీ శ్రేణులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించండి. SRSP ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంత ప్రజలు గోదావరి వద్దకు వెళ్ళకండి. జిల్లా అన్ని శాఖల అధికార యంత్రాంగం సమన్వయంతో పని ...
వినతి పత్రం అందజేసిన తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 26 : నిజామాబాద్ నగరంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగింది ఇలాంటి ఘటనలు మళ్ళీ పురనామృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని .. ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ ...
తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 24 : నిజామాబాద్ నగరంలో శనివారం తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల రాష్ట్ర కార్యకర్తల,నాయకుల సమావేశం నిర్వహించి రాష్ట్ర కమిటీని 21మంది తో ...
















