NIZAMABAD

నిజామాబాద్ వైద్య కళాశాలలో పెరిగిన సీట్లు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నిజామాబాద్ మెడికల్ కళాశాలో పీజీ సీట్లు పెరిగాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.నిజామాబాద్ వైద్య ...

ఎడపల్లి మండలం లో కొనసాగిన సంపూర్ణ బంద్…

నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18 : జాన్కంపేట్ కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో బంద్ ప్రశాంతం గా కొనసాగుతుంది. బీసీ సంఘాల పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ కొరకు విద్యాసంస్థలు ...

మిల్లుల వద్ద వెంటదివెంట ధాన్యం అన్ లోడింగ్ జరగాలి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన. నిజామాబాద్  జై భారత్ అక్టోబర్ 18 : కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటదివెంట అన్ లోడింగ్ చేసుకునేలా పకడ్బందీ ...

నగరంలో కలకలం రేపుతున్న సిసిఎస్ కానిస్టేబుల్ హత్య. 

హంతకుడు రియాజ్ నీ పట్టించిన వారికి రివార్డ్ 50వేల రూపాయలు. నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18: సిసిఎస్ కానిస్టేబుల్ హత్య ఘటన పై నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పందించారు. పలు ...

నగరంలో అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ లు  నిర్వహించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 7 : సోమవారం అర్ధరాత్రి సమయంలో  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, తనిఖీలు నిర్వహించడం జరిగింది . అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి ...

కందకుర్తి గోదావరి బ్రిడ్జి ను  పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

రానున్న రెండు లేదా మూడు రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు. ప్రజలు ఎలాంటి అవసరానికైనా సంబంధిత పోలీసు వారిని సంప్రదించగలరు. నిజామాబాద్ జై ...

కాంగ్రెస్ సర్కార్… ఇది ప్రజాపాలననే అంటారా?  రాచరిక వ్యవస్థ అంటారా? చెప్పండి.

మహిళలని చూడకుండా అర్థరాత్రి అక్రమ అరెస్టులు ఏమిటి? తీవ్రంగా ఖండించిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్.. సిఐటియు నాయకులపై మరియు అంగన్వాడీ యూనియన్ నాయకులపై అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. … ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను ...

చందూర్ లో ఉన్న శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలని ఆలోచనను వెంటనే మానుకోవాలి. 

తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్. నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 22: ఈరోజు నిజామాబాద్ జిల్లాలో లేబర్ కార్యాలయంలో ACL శ్రావణి మేడం ...

ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.

బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి. నిజామాబాద్  జై భారత్ సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను ...

దసరాకు ఊరెళ్తున్నారా.. తగు జాగ్రత్తలు తీసుకోండి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 19 : దసరా పండుగ సందర్భంగా సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీసాయిచైతన్యపేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. నిత్యం ఇళ్లకు వచ్చివెళ్లేవారిపై ...