NIZAMABAD
బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై వర్క్షాప్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) అమృత్ 2.0లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన విషయమై ...
జిల్లాలో 31వ తేదీ నుంచి ‘యూనిటీ మార్చ్– ఎంపీ అర్వింద్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ : 28 (నవీన్ కుమార్) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎంపీ అర్వింద్ కోరారు. నగంరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన ...
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్షా మరియు 10 మందికి జరిమానా
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సార్ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ మంగళవారం ...
భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ...
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు : పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతాలలో అట్టి అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను నేడు నిజామాబాదులో కూడా తీసుకురావాలని ఉద్దేశ్యంతో నిజామాబాద్ ...
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అర్వింద్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : (నవీన్ కుమార్) నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ...
మోపాల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : ఈ సందర్భంగా మోపాల్ ఎస్ హెచ్ ఓ సుస్మిత మాట్లాడుతూ మోపాల్ గ్రామ రైతు వేదిక నుండి మొదలై నర్సింగ్ పల్లి ...
మహిళా క్రీడాకారుల పట్టుదల, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ రాష్ట్ర స్థాయి మహిళా వుశు లీగ్ 2025 – ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అభినందనలు తెలియజేశారు.నిజామాబాద్ జిల్లా, ...
మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 127వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని ...
సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ నగరంలో 9వ డివిజ న్ సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి దీనిలో పాల్గొన్నముఖ్య అతిథిగా ...
















