NIZAMABAD
జిల్లాలో స్కూల్,ప్రైవేట్ బస్సుల తనిఖీలు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాలతో ...
మానవ అక్రమ రవాణా నిరోధకం కోసము అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ...
సంజయ్ ను సత్కరించిన బొబ్బిలి వీధి యువకులు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షలుగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ ను బొబ్బిలి వీధి యువకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ...
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి–కలెక్టర్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన,రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం ...
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం,రైతులు ఆందోళన చెందవద్దు – కలెక్టర్
వర్ష సూచనలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని హితవు. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వరి ...
ఆహార కల్తీ నివారణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా ...
తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే గడువు నవంబర్ 1 వరకు పొడిగింపు–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ విజన్ ...
సప్త శక్తి సంగం కార్యక్రమ పుస్తకావిష్కరణ చేసిన డి ఈ ఓ అశోక్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డి ఈ ఓ ) టి అశోక్ ని కలిసి సప్త ...
ఆర్వోబీల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి–ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ను కోరిన ఎంపీ అర్వింద్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29: (నవీన్ కుమార్) బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కని, వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ ...
తానా కుర్దు గ్రామంలో ఆల్ఫోజలం అక్రమరవాణా ఇద్దరు అరెస్ట్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫోజోలమ్ అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు తానా కుర్దు గ్రామ పరిసరాల్లో పోలీసులు ...
















