NIZAMABAD

ట్రక్కులో 500 కిలోల గంజాయి పట్టివేత.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : ట్రక్కులో 500 కిలోల గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ ఈగల్ టీం అప్రమత్తమైంది. ఈ బృందం పట్టు వదలకుండా 1000 ...

ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

 కలెక్టర్ ను అభినందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి . ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ...

కేటీఆర్ వి  చవకబారు రాజకీయాలు: పీసీసీ చీఫ్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ...

నగరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న అర్బన్ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర అభివృద్ధి దిశగా మరో ముందడుగు! ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ...

మాక్లూర్ కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

గొట్టిముక్కలలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను, గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ...

జిల్లాలో జోరుగా పేకాట–పేకాటలో 138 కేసులలో 599 మంది అరెస్ట్.. 5.14,15,917 స్వాధీనం..

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాటరాయుళ్లు తమ జోరును కొనసాగించారు. పేకాటను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పేకాట జోరు ...

ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం. రాష్ట్ర డీ.జీ.పీ బి. శివధర్ రెడ్డి

ప్రమోద్ కుటుంబీకులను పరామర్శించిన డీ.జీ.పీ. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు అందజేత. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే, కలెక్టర్, ఐ.జీ, సీ.పీ. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 ...

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం.

సంస్మరణ దినోత్సవంలో ఐ.జీ, కలెక్టర్, సీ.పీ. పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన ...

పోలీసు సేవలు మరువలేనివి కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణత్యాగం వెనకట్టలేనిది

విధి నిర్వహణలో త్యాగం చేసిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వం, దొంగ రియాజ్ ను పట్టుకోడానికి సహకరించిన ఆసిఫ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని కోరిన ...

తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలి–కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపు

ఈనెల 25 తో ముగియనున్న సర్వే ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: తెలంగాణా రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ ...