NIZAMABAD

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 01 : (నవీన్ కుమార్) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం 36 డివిజన్ మాజీ కార్పొరేటర్ ధాత్రిక రేవతి భర్త, బీఆర్ఎస్ నాయకులు పరమేశ్ ...

శబరిమల మహా పాదయాత్ర ప్రారంభం.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : ( నవీన్ కుమార్) ఇందూరు నుండి కేరళలోని పవిత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం వరకు సుమారు 1500 కి.మీ. మహా పాదయాత్రను ...

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్–జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 01 ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తు నవంబర్ 15 న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి–రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్  దినపత్రిక నవంబర్ : 01 ( నవీన్ కుమార్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ...

స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ : 01 (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్సక్షన్ ...

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి వేడుకలు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక అక్టోబర్ 31 : (నవీన్ కుమార్) మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనేలేని సేవలు అందించిన ఉక్కుమనిషి భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ ...

మోపాల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

దేశభక్తి,సామరస్య భావాలను యువతలో పెంపొందించుకోవాలి –మోపాల్ ఎస్ఐ. జెడ్ సుస్మిత ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : సర్దార్ వల్లభభాయి పటేల్  జయంతిని పురస్కరించు కొని రాష్ట్రీయ సమన్వయ దినోత్సవం ...

సర్దార్ వల్లభాయ్ పటేల్. జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : (నవీన్ కుమార్) జాతీయ ఐక్యత కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కొనియాడారు.సర్దార్ వల్లబాయ్ ...

విద్యార్థులకు ఆన్లైన్ ఓపెన్ హౌజ్’పై అవగాహ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్ డే సందర్భంగా) గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి జైలు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి జైలు శిక్ష, 12మంది జరిమాన విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ...