NIZAMABAD
మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి
నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ...
పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి–రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ...
ఠాణాకలాన్ శివారులో ఎలుగు బంటీ.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటీ కోసం అటవీ శాఖ(ఫారెస్ట్) అధికారులు ముమ్మరంగా ...
పోలీస్ శాఖ ఆద్వర్యంలో సైకిల్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నగరంలోని పులాంగ్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు సీపీ ...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలి…మాజీ మంత్రి,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద ర్శన్ రెడ్డి
కుర్నాపల్లిలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : గ్రామీణ ప్రాంతాలలోనీ పేద ప్రజలకు వైద్య ఆరోగ్య ...
సయ్యద్ ఆసిఫ్ ను పరామర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గత వారం క్రితం రియాజ్ చేతిలో గాయ పడ్డ ...
సిద్ధాపూర్ రిజర్వాయర్ ను సందర్శించిన కలెక్టర్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎలాంటి సాగు నీటి సౌకర్యం ...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసింది. -కబ్జాకు గురైన శివాలయ భూమిని కాపాడుతా.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్– భూపతిరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణ ...
మద్యం షాపుల కేటాయింపులు. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : నూతన మద్యం దుకాణాల లైసెన్సదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 23. తో ముగిసిందని ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి వెల్లడించారు.నిజామాబాద్ ...
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్షా మరియు 14 మందికి జరిమానా
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ శుక్రవారం ...
















