MOHAMMAD ABDUL MUQEEM

శివాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

కార్తీక మాసం మొదటి సోమవారం ఆలయంలో భక్తుల రద్దీ ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : (నవీన్ కుమార్) కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని ...

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అర్వింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : (నవీన్ కుమార్) నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ...

క్షత్రియ ఇంజినీరింగ్ విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 :(నవీన్ కుమార్) క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (పంప్ ...

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : ఆదివారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జరిగిన పలు వివాహ వేడుకల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ ...

మోపాల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : ఈ సందర్భంగా మోపాల్ ఎస్ హెచ్ ఓ సుస్మిత మాట్లాడుతూ మోపాల్ గ్రామ రైతు వేదిక నుండి మొదలై నర్సింగ్ పల్లి ...

మహిళా క్రీడాకారుల పట్టుదల, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ రాష్ట్ర స్థాయి మహిళా వుశు లీగ్ 2025 – ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అభినందనలు తెలియజేశారు.నిజామాబాద్ జిల్లా, ...

రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 :  బాల్కొండ మండల కేంద్రంలో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట ...

మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వీక్షించిన  అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 127వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని ...

మన్ కీ బాత్‌: కొమురం భీంను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్  దినపత్రిక అక్టోబర్ 26 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఛఠ్ పూజ ...

ఇద్దరికీ పరీక్షే! జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావుకు కీలకం.

సత్తా చాటేందుకు శ్రమిస్తున్న ద్వయం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి పెను సవాల్‌గా మారింది. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ...