
MOHAMMAD ABDUL MUQEEM
బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై వర్క్షాప్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) అమృత్ 2.0లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన విషయమై ...
ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదించండి: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను తక్షణమే ఆమోదించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి ఛైర్మన్కు ...
జిల్లాలో 31వ తేదీ నుంచి ‘యూనిటీ మార్చ్– ఎంపీ అర్వింద్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ : 28 (నవీన్ కుమార్) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎంపీ అర్వింద్ కోరారు. నగంరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన ...
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్షా మరియు 10 మందికి జరిమానా
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సార్ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ మంగళవారం ...
ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి–బోధన్ ఏసీపీ శ్రీనివాస్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బోధన్ పట్టణంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ స్వయంగా రక్తదానం చేసి ...
భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది–రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ ...
బిఆర్ఎస్ నుండి బిజెపిలో భారీగా చేరిన యువకులు
కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ పై జెండా ఎగరేస్తాం ఎమ్మెల్యే ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27: (నవీన్ కుమార్) ఆర్మూర్ పట్టణానికి ...
బోధన్ లో ఆర్టిసీ బస్సు ఢీకొని పారిశుధ్య కార్మికురా లు మృతి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27: (నవీన్ కుమార్) బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవా రం ఉదయం అందాజ 5.30 గంటల సమయంలో బోధన్ మున్సీపాలిటిలో పారిశుధ్య ...
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు : పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతాలలో అట్టి అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను నేడు నిజామాబాదులో కూడా తీసుకురావాలని ఉద్దేశ్యంతో నిజామాబాద్ ...
















