MOHAMMAD ABDUL MUQEEM

పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే పైడిరాకేష్ రెడ్డి

అవయవ దానం చేసిన వారు గొప్పవారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) అవయవ దానం చేసిన వారు గొప్పవారని ...

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ఆర్మూర్ పట్టణంలో రక్తదాన శిబిరం

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ఓ ...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..మొంథా తుపాన్పై సీఎం సమీక్ష

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మొంథా తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని ...

ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : ఎంఆర్ పి ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ సూచించారు. రుద్రూర్ మండల ...

ఆర్వోబీల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి–ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ను కోరిన ఎంపీ అర్వింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29: (నవీన్ కుమార్) బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కని, వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ ...

తడిసిన ధాన్యం పరిశీలన– బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) ధాన్యం తడిసిపోతున్నందున కేంద్రాల్లో కొనుగోళ్ల వేగం పెంచాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ ...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: (నవీన్ కుమార్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా నిజామాబాద్ ...

తానా కుర్దు గ్రామంలో ఆల్ఫోజలం అక్రమరవాణా  ఇద్దరు అరెస్ట్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్‌ 28 : నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫోజోలమ్ అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు తానా కుర్దు గ్రామ పరిసరాల్లో పోలీసులు ...

అలా అయితేనే సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తాం–సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : యూసుఫ్ గూడా లో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ...

జిన్నింగ్ మిల్లు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: (నవీన్ కుమార్) మంగళవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ ...