MOHAMMAD ABDUL MUQEEM

ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి .ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పౌష్టికాహారం గురించి ప్రతి ఇంట్లో అవగాహన కల్పించడమే పోషణ మాసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వ ...

సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే 

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ నగరంలో 9వ డివిజ న్ సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి దీనిలో పాల్గొన్నముఖ్య అతిథిగా ...

ఢిల్లీకి బయలుదేరిన సీఎం.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిశంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల నియామకాలపై అఖిల భారత కాంగ్రెస్ ...

మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి

నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ...

అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోచారం సీఎంను కలిశారు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : తెలంగాణలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిందని, మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వల్లే సాధ్యమైందని పోచారం వర్గీయులు తెలిపారు. ...

2026 నుంచి తెలంగాణ ఇంటర్ విద్యలో భారీ మార్పులు..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు కొత్త ...

పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి–రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎనిమిది బూత్ లకు ఇన్‌చార్జిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ...

ఠాణాకలాన్ శివారులో ఎలుగు బంటీ.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటీ కోసం అటవీ శాఖ(ఫారెస్ట్) అధికారులు ముమ్మరంగా ...

తెలంగాణ ఎండోమెంట్ నూతన డైరెక్టర్ గా ఐఏఎస్ హరీష్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : రాష్ట్ర ఎండోమెంట్ డైరెక్టర్ గా హరీష్ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన శుభసందర్భంలో రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అటవీ ...