
MOHAMMAD ABDUL MUQEEM
పోలీస్ శాఖ ఆద్వర్యంలో సైకిల్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నగరంలోని పులాంగ్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు సీపీ ...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలి…మాజీ మంత్రి,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద ర్శన్ రెడ్డి
కుర్నాపల్లిలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : గ్రామీణ ప్రాంతాలలోనీ పేద ప్రజలకు వైద్య ఆరోగ్య ...
కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. “ఆంధ్రప్రదేశ్లోని ...
సయ్యద్ ఆసిఫ్ ను పరామర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గత వారం క్రితం రియాజ్ చేతిలో గాయ పడ్డ ...
సిద్ధాపూర్ రిజర్వాయర్ ను సందర్శించిన కలెక్టర్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎలాంటి సాగు నీటి సౌకర్యం ...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసింది. -కబ్జాకు గురైన శివాలయ భూమిని కాపాడుతా.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్– భూపతిరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణ ...
అంగన్వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం – మంత్రి సీతక్క హెచ్చరిక
సరుకుల సరఫరాలో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు చిన్నారుల హాజరు 90% లక్ష్యం డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన ...
మద్యం షాపుల కేటాయింపులు. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : నూతన మద్యం దుకాణాల లైసెన్సదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 23. తో ముగిసిందని ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి వెల్లడించారు.నిజామాబాద్ ...
మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళా బృందం వారి పోలీస్ అమరవీరుల వారోత్సవాల అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య IPS ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో మెండోరా పోలీస్ స్టేషన్ ...
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్షా మరియు 14 మందికి జరిమానా
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ శుక్రవారం ...
















