
MOHAMMAD ABDUL MUQEEM
జిల్లాలో స్కూల్,ప్రైవేట్ బస్సుల తనిఖీలు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాలతో ...
మానవ అక్రమ రవాణా నిరోధకం కోసము అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ...
సంజయ్ ను సత్కరించిన బొబ్బిలి వీధి యువకులు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షలుగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ ను బొబ్బిలి వీధి యువకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ...
అజారుద్దీన్ ను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటాం
నా దృష్టిలో పిసిసి పదవి ఎంతో గొప్పది–నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 ...
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్. కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : పారిశుద్ధ్య పనుల తీరు పరిశీలన మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ...
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి–కలెక్టర్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన,రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం ...
మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు ప్రారంభించండి
ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు డిమాండ్. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పండించిన మొక్కజొన్నలను కొనుగోలు ...
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం,రైతులు ఆందోళన చెందవద్దు – కలెక్టర్
వర్ష సూచనలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని హితవు. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వరి ...
బాధిత కుటుంబానికి వినయ్ రెడ్డి ఎల్ ఓ సి అందజేత
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) ఆర్మూర్ పట్టణ వాస్తవ్యులు కుమ్మరి శంకర్ ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ చికిత్స కోసం హైదరాబాద్ లోని ...
ఆహార కల్తీ నివారణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా ...
















