MOHAMMAD ABDUL MUQEEM

స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ : 01 (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్సక్షన్ ...

నవీపేట్ శివారులో మహిళ దారుణ హత్య.

వివస్త్రను చేసి, తల, కుడి చేతి వేళ్ళు నరికి చంపేశారు ఘటనాస్థలం పరిశీలించిన సీపీ సాయి చైతన్య. నెల రోజుల వ్యవధిలో రెండో ఘటన. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక ...

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి వేడుకలు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక అక్టోబర్ 31 : (నవీన్ కుమార్) మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనేలేని సేవలు అందించిన ఉక్కుమనిషి భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ ...

మోపాల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

దేశభక్తి,సామరస్య భావాలను యువతలో పెంపొందించుకోవాలి –మోపాల్ ఎస్ఐ. జెడ్ సుస్మిత ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : సర్దార్ వల్లభభాయి పటేల్  జయంతిని పురస్కరించు కొని రాష్ట్రీయ సమన్వయ దినోత్సవం ...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక  అక్టోబర్ 31 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు.ఛాంబర్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఈ ...

సర్దార్ వల్లభాయ్ పటేల్. జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : (నవీన్ కుమార్) జాతీయ ఐక్యత కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కొనియాడారు.సర్దార్ వల్లబాయ్ ...

ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్.

భూభారతి ఎస్.ఐ.ఆర్ అమలు తీరు పరిశీలన ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : (నవీన్ కుమార్) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ...

విద్యార్థులకు ఆన్లైన్ ఓపెన్ హౌజ్’పై అవగాహ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్ డే సందర్భంగా) గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ...

సిసిఐ కొనుగోలు కేంద్రాలు శుక్రవారం ప్రారంభం.

అకాల వర్షాల కారణంగా ముందుగానే ప్రారంభించవలసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించబడుతుంది.పి. రమ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : వ్యవసాయ మార్కెట్ ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి జైలు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి జైలు శిక్ష, 12మంది జరిమాన విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ...