MOHAMMAD ABDUL MUQEEM

పట్టాల పైకి వరద . నిలిచిన పలు రైళ్లు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. ...

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 

తెలంగాణ  రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ రహమత్ నగర్ డివిజన్ ...

తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు.

తెలంగాణ  రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 ...

తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే గడువు నవంబర్ 1 వరకు పొడిగింపు–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ విజన్ ...

ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పోలీసులు తనిఖీలు

 భిక్కనూరు ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : ఇటీవల ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ట్రావెల్స్ బస్సుల ...

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను చిరంజీవి ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని ఈ మేరకు ఓ ‘ఎక్స్’ ఖాతాను ...

ప్రాణం తీసిన ఐరన్ మెట్లు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్)  ఐరన్ మెట్లపై కూర్చోవడంతో విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ...

పాముకాటుతో బాలిక మృతి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్ ) బాన్సువాడ మండలం పులిగుండు తండా పంచాయతీ పరిధిలో కాలు నాయక్ తండాలో విషాదం నెలకొంది. తండాలో ఓ ...

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : బుధవారం రోజున ఆర్మూర్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవ సంతాప దినాల సందర్భముగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ...

సప్త శక్తి సంగం కార్యక్రమ పుస్తకావిష్కరణ చేసిన డి ఈ ఓ అశోక్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డి ఈ ఓ ) టి అశోక్ ని కలిసి సప్త ...