
MOHAMMAD ABDUL MUQEEM
సీసీ రోడ్ల పనులు ప్రారంభం.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : ఆర్మూర్ డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం లో సీసీ రోడ్డు పనులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈసందర్భంగా మండల కాంగ్రెస్ ...
మూడవ కల్లుడిపో కార్యవర్గం రద్దు..?
అధ్యక్ష, ఉపాధ్యక్షుల రాజీనామా,ఆమోదించిన అధికారులు…కొత్త పాలకవర్గం ఎన్నికలు జరుపుతారా?…కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారా? ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలోని మూడవ డిపో ...
చోరీ సొత్తు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.
48 గంటల్లో నే కేసు ఛేదించిన వన్ టౌన్ ఎస్సై జి.మహేష్ మరియు పోలీసులు సిబ్బంది. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 02 : దొంగలించిన సొమ్మును విక్రయించేందుకుయత్నించిన ...
మున్సిపల్ ఫండ్స్ ను సక్రమంగా వినియోగించాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : నగరంలో పనిచేయని స్ట్రీట్ లైట్లు తక్షణమే మరమ్మతు చేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని, ఇటీవల ...
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 01 : (నవీన్ కుమార్) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం 36 డివిజన్ మాజీ కార్పొరేటర్ ధాత్రిక రేవతి భర్త, బీఆర్ఎస్ నాయకులు పరమేశ్ ...
సుదర్శన్ రెడ్డిని సన్మాన్తించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా శుక్రవారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ...
శబరిమల మహా పాదయాత్ర ప్రారంభం.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : ( నవీన్ కుమార్) ఇందూరు నుండి కేరళలోని పవిత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం వరకు సుమారు 1500 కి.మీ. మహా పాదయాత్రను ...
నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్–జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 01 ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తు నవంబర్ 15 న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ...
సీఎంను కలిసిన సలహాదారు సుదర్శన్ రెడ్డి –శుభాకాంక్షలు తెలిపిన సీఎం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ : 01 రాష్ట్ర ప్రభుత్వసలహాదారుగా నియమితులైన నేపథ్యంలో పి. సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జుబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా ...
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి–రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 01 ( నవీన్ కుమార్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ...
















