NIZAMABAD

స్విమ్మింగ్ లో రాష్ట్రస్థాయి పథకాలు సాధించిన వారికి  సన్మానించినా పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : మంగళవారం మాగ్పాల్ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్నటువంటి హరికృష్ణ పిసి   పిల్లల అయినా మధి మోహన్ దుర్గ మరియు మధి ...

బోధన్ రోడ్డు వెడల్పు కోరుతూ ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్‌కు MPJ మెమోరాండం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : నిజామాబాద్–బోధన్ ప్రధాన రహదారిలోని అర్పాపల్లి నుంచి నెహ్రునగర్ వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని కోరుతూ MPJ (Movement for Peace & ...

నిజామాబాద్ కలెక్టరెట్ వద్ద TUWJ (H-143) నిరసన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలని 252 జిఓ ను సవరించాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ...

జీవో 252 ను వ్యతిరేకిస్తున్నాం–అక్రెడిటేషన్ కార్డులివ్వాలి డెస్క్ జర్నలిస్టులకు

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : తమకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.రాష్ట్ర ప్రభుత్వం ...

ఘనంగా వీర బాల్ దివస్.

నిజామాబాద్ జిల్లా బ్యూరో  జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) నగరంలోని గాజుల్ పేట్ గురుద్వార్లో నిర్వహించిన వీర బాల్ దివస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ ...

చోరీకి గురైన ఏటీఎంలను పరిశీలించిన ఇన్ చార్జి సీపీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : నగరంలో చోరీలకు గురైన పలు ఏటీఎంలను ఇన్ చార్జి సీపీ రాజేశ్ చంద్ర శనివారం పరిశీలించారు. ఈతెల్లవారు జామున నాల్గో టౌన్ ...

30 నిమిషాలలో రెండు ఏటీఎం లలో చోరి.

ఎటియంలను గ్యాస్ కట్టర్ లతో కోసీ 42 లక్షల అపహరణ తెల్లవారుజామున నగరంలో ఏటీఎం చోరీ ముఠా దుశ్చర్య నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ ...

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి-కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన నందిపేట తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి ...

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

అర్జీదారులతో ముఖాముఖి భేటీ నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 23 : (నవీన్ కుమార్) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ...

అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

నూతన సర్పంచ్ కందగట్ల రాంచందర్ (అన్నా సేట్)స్పష్టం గ్రామంలో అంబరాన్నంటిన సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఎంపి,ఎమ్మెల్యే ల సహకా రంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా రైల్వే స్టేషన్ పురుద్దరణకు,కోతులు నివారణకు కృషిసర్పంచ్ ఉమ్మడి ...