NIZAMABAD

మోపాల్ మండల కేంద్రం లో పేకాట స్థావరాలపై మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత దాడి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 : దీపావళి పండుగ సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో పలు పేకాట స్థావరాలపై ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ...

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 21 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధనపాల్ సూర్య నారాయణ  ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచించే వేడుక.ఈ ...

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల ...

పేకాట స్థావరాలపై దాడులు ఎనిమిది మంది అరెస్ట్ నగదు స్వాధీనం

నిజామాబాద్ జిల్లా  ప్రతినిధి జై భారత్ అక్టోబర్  19 :  అందాపూర్ చిన్నమావంది గ్రామాల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, అందాపూర్ ...

దీప ప్రమిదలు.. దీపావళి కొత్త కాంతులు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19 :  దీపావళి రానేవచ్చింది పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఇందు కోసం మార్కెట్లో వినూత్న ఆకృతిలో ప్రమిదాలను ...

శ్రీ శృంగేరి శంకరమఠం బాసర శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా, శిఖర మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా ముగిసింది

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19:శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీయుజ కృష్ణ ఏకాదశి నుండి త్రయోదశి వరకు (17 నుండి 19 అక్టోబర్ 2025 వరకు) బాసరలోని శ్రీ ...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు జై భారత్ యాజమాన్యం ముహమ్మద్ అబ్దుల్ ముఖిమ్.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 20 : దీపావళి పండుగను పురస్కరించుకుని జై భారత్ యాజమాన్యం ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో. ఏ నవీన్ కుమార్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా ...

అక్రిడేషన్ కార్డు ఉన్నవారే విలేఖరులా? ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చేతిలో రిపోర్టర్లపై దాడి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కేంద్రంలోని బాపునగర్ లో చోటుచేసుకున్న సంఘటన విలేకరుల హక్కులు, స్వేచ్ఛలపై ప్రశ్నలు కలిగిస్తోంది. శనివారం నాడు ...

1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : నగరంలోని గూపన్ పల్లి బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ...

ఆయిల్ పామ్ లక్ష్య సాధనలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవు – కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ...