
MOHAMMAD ABDUL MUQEEM
చిన్నారి (ప్రాచి) హత్య కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్ .
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 02 : తేదీ 29 జనవరి నాడు ఎ.ఆర్.పి క్యాంపు శివారులో గల D-46/8 నిజాంసాగర్ కెనాల్ లో గుర్తుతెలియని 6 సం,, ల చిన్నారి ...
41 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ నూరుద్దీన్ నామినేషన్ దాఖలు.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 30 : నగరంలోని స్థానిక మున్సిపల్ ఎన్నికల డంక మోగింది .సై అంటే సై అంటూ తమ సత్తా చాటే ఎందుకు నామినేషన్లు దాఖల చేశారు.41 ...
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్
నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 28 : నిజామాబాద్ జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2026 లో భాగంగా నేడు ...
పేకాట స్థావరం పై CCS టీం మెరుపు దాడి
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 25 : ఆదివారం సాయంకాలం సమయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ ఆలి సూచనల మేరకు ఇన్స్పెక్టర్ ...
చిట్టాపూర్ లో వీడీసీ ఆగడాలు .
జై భారత్ దినపత్రిక బాల్కొండ జనవరి 19 :(భోజన్న) బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో పులి శెట్టి లింగన్న అనే వ్యక్తిపై వీడీసీలో కొందరు కక్షగట్టి గ్రామంలో ఉన్న అందర్నీ కూర్చోబెట్టి అతనిపై ...
మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రైవ్ అలైవ్ కార్యక్రమం.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 19 : ఎర్రైవ్ అలైవ్ కార్యక్రమం లొ భాగంగా దూదిగాం దగ్గర ఎన్ హెచ్ 44 రోడ్డు వద్ద బ్లాక్ స్పాట్ అయిన కోతి దేవుని ...
మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా కొనసాగిన ప్రక్రియ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 17 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో ...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత వారం రోజులలో డ్రంకన్ డ్రైవ్ కేసులు 99 నమోదు
జరిమానా 5,80,000/- విధించిన సంబంధిత కోర్టులు పోలీస్ కమిషనర్ వెల్లడి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 17 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ ...
ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టీకరణ. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. జై భారత్ దినపత్రిక ఆర్మూర్ జనవరి 08 : ...
నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్ కౌంటర్ మార్పు… నోటీసు లేక ప్రయాణికులకు ఇబ్బందులు.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 08 : (షేఖ్ గౌస్) నిజామాబాద్ RTC బస్టాండ్లో బస్ పాస్లు ఇచ్చే కౌంటర్ స్థానాన్ని అధికారులు ఇటీవల మార్చారు. అయితే ఈ మార్పు విషయమై ...
















