
MOHAMMAD ABDUL MUQEEM
ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్ లో నమోదు చేయాలి.
అవసరమైన వారికి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలి. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి. దర్యాపూర్ స్కూల్, భవిత కేంద్రాల సందర్శన. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 12 : (నవీన్ కుమార్) ప్రతి ...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష–మోపాల్ ఎస్సై జెడ్ సుస్మిత
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : మోపాల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపి ముగ్గురు చిట్టి నారాయణ, నివాసం ఆరేపల్లి డిచ్పల్లి మండలం, ...
రైస్ పులింగ్ చెంబు పేరిట ఘరానా మోసం–75 లక్షలకు టోకరా వేసిన నిందితుని అరెస్ట్.
వివరాలు వెల్లడించిన నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : (నవీన్ కుమార్) రైస్ పులింగ్ చెంబు తో అద్భుతాలు సృష్టించి, కోట్లు గడించవచ్చని నమ్మబలికి 75 ...
ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.
భూభారతి,ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై అధి కారులతో సమీక్ష,భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతం చేయాలి–కలెక్టర్ ఆదేశం. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : (నవీన్ కుమార్) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ...
సోయాబీన్ కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 11: (నవీన్ కుమార్) బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ...
సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : భూభారతి రెవెన్యూ సదస్సులలో, అన్లైన్ ద్వారా వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ...
లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి కార్యక్రమం
శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలి _ ఇందూర్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం.. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో ...
మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జైలు శిక్ష మరియు 25 మందికి జరిమాన
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో వాహనా ...
వందేమాతరం ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని రగిలించింది–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్:07 వందేమాతరం అనేపదం ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో దేశభక్తినిరగిలించిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి ...
ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు–ఎంపీ ధర్మపురి అరవింద్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 ( నవీన్ కుమార్) ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు ఉన్నాయని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ ...
















