MOHAMMAD ABDUL MUQEEM

రాంపూర్ లో జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 ( నవీన్ కుమార్) డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ ...

మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు–మోపాల్ ఎస్సై జెడ్ సుస్మిత

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్  దినపత్రిక నవంబర్ : 07 మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు” నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం లో కార్యక్రమం ...

ప్రజావాణికి 128 ఫిర్యాదులు,ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి–అదనపు కలెక్టర్ అంకిత్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 03 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ...

కేంద్రం సహాయం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రన్ని నడుపగలదా.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : (నవీన్ కుమార్) అభివృద్ధి కావాలి అంటే బీజేపీ కి ఓటు వేయాలి ప్రశ్నించే గొంతు బీజేపీ అని రౌడీ రాజ్యం కావాలి ...

ప్రమాదాలకు నిలయంగా మూలమలుపులు’

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక  నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో మూలమలుపు లను గుర్తించే విధంగా సూచిక బోర్డులు లేకపోవడంతో,ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల ...

వెండిదొంగతనం కేసులో అక్రమంగా ఇరికిస్తామని బెదిరిస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : ( నవీన్ కుమార్) తాము పనిచేస్తున్న శ్రీ సాయిబాబా గోల్డేన్ సిల్వర్ మర్చంట్ యాజమాన్యం లోని అన్నదమ్ముల మధ్య విభేదాలు, దొంగ ...

చుక్కాపూర్ ఆలయానికి 21 లక్షల16 వే ల116 రూపాయలను భక్తులు విరాళం ఇచ్చారు

కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధికి హైదరాబాదుకు చెందిన ఆల్వాల్ ప్రాంత వాసులు ధర్మవరం శ్రీనివాస్ లక్ష్మి లు ...

షబ్బీర్ అలీ కి మంత్రి పదవి ఇవ్వాలి.

జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి. కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : పార్టీ ప్రాణంగా, సిద్ధాంతాలను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన ...

భారత సైన్యం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

బిజెపి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ : 02 (నవీన్ కుమార్)  దేశ రక్షణ గురించి,ఆపరేషన్ సింధూర్, భారత ...

సూపర్ మార్కెట్లో చోరీకి విఫలయత్నం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : రెంజల్ మండలంసాటాపూర్ గ్రామంలో దొంగల విఫలయత్నం చోటుచేసుకుంది. కందకుర్తి రోడ్లో గల సూపర్ మార్కెట్కు శనివారం రాత్రి దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో ...