
MOHAMMAD ABDUL MUQEEM
యస్జీఫ్ఐ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు క్యూరియస్ అకాడమీ క్రీడాకారులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 27 : నిజామాబాద్ నగరంలోని క్యూరియస్ తైక్వాండో అకాడమీకి చెందిన ఇద్దరు క్రీడాకారులు యస్జీఫ్ఐ (SGFI) జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని అకాడమీ ...
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : బుధవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ పరిధి ,గుండారం గ్రామంలో బహిరంగ ప్రదేశంలో నిజామాబాద్ కు చెందిన ముగ్గురు ఆటోడ్రైవర్లు గుజ్జులువర్ నరసిములు, ...
మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు.
మహిళా హత్య కేసును 20 గంటలలో చెందించిన పోలీసులు. సి. సి కెమెరాల ఆధారాలతో లభ్యం , ఒకరి అరెస్ట్ సిబ్బందినీ అభినంధించిన పోలీస్ కమీషనర్ నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక ...
భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించిన అదనపు పోలీస్ కమీషనర్లు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : 76వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి ...
రేంజల్ మండలంలోని నీల మరియు కందకుర్తి గ్రామాల్లో రాబోయే ఎలక్షన్ గురించి అవగాహన సదస్సు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 25 : మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య ఆదేశాలమేరకు రెంజల్ మండలంలోని నీల గ్రామం మరియు కందకుర్తి గ్రామాలలో సమస్యత్మక ...
LG (Lucky Generals) ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్.
150 మంది ఇట్టి కంపెనీ యందు పెట్టుబడి వాటి విలువ దాదాపు 75 లక్షలు ఉంటుందని అంచనా. మోసపూరిత యాప్ నందు ప్రజలు ఆకర్షితులు కాకూడదని పోలీస్ కమిషనర్ వెల్లడి. నిజామాబాద్ ప్రతినిధి ...
డొంకేశ్వర్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.
తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, కొనుగోలు కేంద్రం సందర్శన. భూభారతి దరఖాస్తులపై సమీక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ ఆర్జీలపై ఆరా. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ ...
హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య బీమా: అదనపు డీసీపీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : హోంగార్డులు ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టాలని అదనపు డీసీపీ రామచంద్ర రావు పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డులకు హెల్త్ కార్డులపై అవగాహన ...
జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులివ్వాలి.
ఇండ్లస్థలాలు కేటాయించి, దాడుల నుంచి రక్షణకు చట్టం చేయాలి–టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ...
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలి–కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు – 2025 కోసం జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ శుక్రవారం ...
















