
MOHAMMAD ABDUL MUQEEM
100 శాతం సబ్సిడీతో చేప విత్తనాల సరఫరా–ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ...
అసత్య ఫిర్యాదులతో బెదరింపులకు గురి చేసిన దానయ్య గౌడ్పై ఫిర్యాదు–ఎక్సైజ్ సీఐ స్వప్న
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : నిజమాబాద్ ఎక్సైజ్ సీఐ స్వప్న చేసిన ఫిర్యాదు మేరకు దానయ్యపై పోలీసులు కేసు నమోదు.ఈజీ మనీ కోసం.. కష్టపడ కుండా డబ్బులు దండుకోవడం ...
పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పరిధిలోని ...
నిఖత్ జరీన్ క్రీడాకారులకు ఆదర్శం–డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ ...
ఉంక లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : (నవీన్ కుమార్) ఉంక లారీ బోల్తా కొట్టిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ...
యువతను లక్ష్యంగా చేసుకున్న గంజాయి ముఠా,ఏడు మంది అరెస్ట్ ,1.2 కిలోల గంజాయి స్వాధీనం–మోపాల్ ఎస్సై జెడ్.సుస్మిత
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : యువకులు, విద్యార్థులకు ప్యాకెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దందాను మోపాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు ...
డయల్ 100 మిస్ యూస్ చేసిన వ్యక్తి కి 4 రోజుల జైలు శిక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 20 : ప్రజలు అపత్కాలంలో అదుకునేందుకు ఉద్ధేశించిన డయల్ 100 ను మిస్ యూస్ చేసిన వ్యక్తికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష ...
తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు–కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : జిల్లాలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ...
పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలని సమాఖ్య ప్రతినిధులకు పిలుపు ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ...
నగరం లో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ ...
















