MOHAMMAD ABDUL MUQEEM

ట్రాఫిక్ సిఐ, ఎస్సె పై దాడి -అదుపులోకి తీసుకొని త్రీటౌన్ కు తరలించిన పోలీసులు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలోని రైల్వేకమన్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ తాగుబోతు ట్రాఫిక్ సిఐ, ఎస్సైపై దాడి చేశాడు. ఆర్మూర్ ...

ప్రజల నహకారంతోనే గ్రామ వంచాయతి ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18: నిజామాబాద్ లో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుండి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన ...

నందిపేట్ సర్పంచ్‌గా ఎర్రం సిలిండర్ లింగం ఘన విజయం

1749 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు నందిపేట ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18 : ( షేక్ గౌస్) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎర్రం సిలిండర్ లింగం ఘన విజయం ...

నందిపేట్ మండలంలో ముస్లింల రాజకీయ వికాసానికి చారిత్రక ఘట్టం

నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18 : (షేక్ గౌస్) నందిపేట్ మండలంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు ముస్లిం సమాజంలో పెరుగుతున్న రాజకీయ చైతన్యం, ఐక్యతకు స్పష్టమైన నిదర్శనంగా ...

పోచంపాడ్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.సర్పంచ్ అభ్యర్థి గా కే రాజు.

డిజిటల్ ప్రచారం – డోర్ టు డోర్ క్యాంపెయిన్‌తో దూసుకుపోతున్న కే రాజు. డాక్టర్ మిస్బా, అష్రఫ్ ఖాన్ ఆద్వర్యం లో ఇంటింటా ప్రచారం పోచంపాడ్ గ్రామం | ప్రత్యేక కథనం.. పోచంపాడ్ ...

రెండో విడత ఎన్నికల కోసం మద్యం దుకాణాలు బంద్.

జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో డిసెంబర్ 12 : నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివెసినట్టు నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ...

మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ – కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : (నవీన్ కుమార్) మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ...

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 16 మంది విద్యార్థులకు అస్వస్థత కు గురయ్యారు. హైదరాబాద్ -బాగ్ లింగంపల్లి ...

రెండవ విడత పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : (నవీన్ కుమార్) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ...

ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి–సి పి సాయి చైతన్య

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : గ్రామపంచాయతీ ఎన్నికలు రెండవ విడత నిర్వహణలో భాగంగా నిజామాబాదు డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ...