స్థానిక వార్తలు

మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు ప్రారంభించండి

ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు డిమాండ్. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పండించిన మొక్కజొన్నలను కొనుగోలు ...

ఆహార కల్తీ నివారణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా ...

తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే గడువు నవంబర్ 1 వరకు పొడిగింపు–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ విజన్ ...

పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే పైడిరాకేష్ రెడ్డి

అవయవ దానం చేసిన వారు గొప్పవారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) అవయవ దానం చేసిన వారు గొప్పవారని ...

బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై వర్క్‌షాప్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) అమృత్ 2.0లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన విషయమై ...

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ...

నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు : పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతాలలో అట్టి అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను నేడు నిజామాబాదులో కూడా తీసుకురావాలని ఉద్దేశ్యంతో నిజామాబాద్ ...

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అర్వింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : (నవీన్ కుమార్) నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ...

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : ఆదివారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జరిగిన పలు వివాహ వేడుకల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ ...

మహిళా క్రీడాకారుల పట్టుదల, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ రాష్ట్ర స్థాయి మహిళా వుశు లీగ్ 2025 – ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అభినందనలు తెలియజేశారు.నిజామాబాద్ జిల్లా, ...