నగర వార్తలు

మున్సిపల్ ఫండ్స్ ను సక్రమంగా వినియోగించాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : నగరంలో పనిచేయని స్ట్రీట్ లైట్లు తక్షణమే మరమ్మతు చేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని, ఇటీవల ...

శబరిమల మహా పాదయాత్ర ప్రారంభం.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : ( నవీన్ కుమార్) ఇందూరు నుండి కేరళలోని పవిత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం వరకు సుమారు 1500 కి.మీ. మహా పాదయాత్రను ...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి–రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్  దినపత్రిక నవంబర్ : 01 ( నవీన్ కుమార్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ...

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి వేడుకలు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక అక్టోబర్ 31 : (నవీన్ కుమార్) మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనేలేని సేవలు అందించిన ఉక్కుమనిషి భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ ...

సర్దార్ వల్లభాయ్ పటేల్. జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : (నవీన్ కుమార్) జాతీయ ఐక్యత కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కొనియాడారు.సర్దార్ వల్లబాయ్ ...

విద్యార్థులకు ఆన్లైన్ ఓపెన్ హౌజ్’పై అవగాహ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్ డే సందర్భంగా) గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ...

సంజయ్ ను సత్కరించిన బొబ్బిలి వీధి యువకులు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షలుగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ ను బొబ్బిలి వీధి యువకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ...

తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి–కలెక్టర్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన,రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం ...

ఆహార కల్తీ నివారణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా ...

తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే గడువు నవంబర్ 1 వరకు పొడిగింపు–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ విజన్ ...