నగర వార్తలు

తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలి–కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపు

ఈనెల 25 తో ముగియనున్న సర్వే ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: తెలంగాణా రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ ...

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 21 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధనపాల్ సూర్య నారాయణ  ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచించే వేడుక.ఈ ...

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల ...

దీప ప్రమిదలు.. దీపావళి కొత్త కాంతులు.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19 :  దీపావళి రానేవచ్చింది పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఇందు కోసం మార్కెట్లో వినూత్న ఆకృతిలో ప్రమిదాలను ...

శ్రీ శృంగేరి శంకరమఠం బాసర శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా, శిఖర మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా ముగిసింది

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19:శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీయుజ కృష్ణ ఏకాదశి నుండి త్రయోదశి వరకు (17 నుండి 19 అక్టోబర్ 2025 వరకు) బాసరలోని శ్రీ ...

మిల్లుల వద్ద వెంటదివెంట ధాన్యం అన్ లోడింగ్ జరగాలి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన. నిజామాబాద్  జై భారత్ అక్టోబర్ 18 : కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటదివెంట అన్ లోడింగ్ చేసుకునేలా పకడ్బందీ ...

మోటార్ వాహన చట్టం -2019 ని సవరించాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 18 : ఈరోజు తెలంగాణ పబ్లిక్ & ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF-CITU) నగర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత కటారి రాములు వహించారు ...

ప్రజావాణికి 52 ఫిర్యాదులు సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలి.కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు18 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...

కేనటిక్ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నుడ చైర్మన్ కేశవ్ వేణు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : నిజామాబాద్ పట్టణం బోర్గాం వద్ద బాన్సువాడ రూరల్ మండలం ఇబ్రాహీంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి కెనెటిక్ గ్రీన్ ఎలెక్ట్రిక్ బైక్ (ఇవి) షో ...

దుర్గదేవి ఆలయానికి అన్ని విధాల సహకరిస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ...