నగర వార్తలు

హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య బీమా: అదనపు డీసీపీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : హోంగార్డులు ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టాలని అదనపు డీసీపీ రామచంద్ర రావు పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డులకు హెల్త్ కార్డులపై అవగాహన ...

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులివ్వాలి.

ఇండ్లస్థలాలు కేటాయించి, దాడుల నుంచి రక్షణకు చట్టం చేయాలి–టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ...

పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలని సమాఖ్య ప్రతినిధులకు పిలుపు  ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ...

నగరం లో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ ...

బల్దియా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాల అలజడి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ల లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు ...

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం – బస్ బోర్డుల గందరగోళంతో ప్రయాణికులు ఇబ్బంది

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 15 : (షేఖ్ గౌస్) జిల్లా కేంద్ర బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. TS 17 Z ...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి స్పెషల్ డ్రైవ్.

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ...

సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : భూభారతి రెవెన్యూ సదస్సులలో, అన్లైన్ ద్వారా వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ...

వందేమాతరం ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని రగిలించింది–పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక  నవంబర్:07 వందేమాతరం అనేపదం ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో దేశభక్తినిరగిలించిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి ...

ప్రజావాణికి 128 ఫిర్యాదులు,ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి–అదనపు కలెక్టర్ అంకిత్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 03 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ...