నగర వార్తలు

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళ్లు

జై భారత్ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 03 :(నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా వారి విగ్రహంకు ...

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

పోస్టర్లను విడుదల చేసిన సిపి డిటిసి జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : నిజామాబాద్ లో జాతీయ రోడ్డు  భద్రత మాసోత్సవాలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ...

నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి–అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్) నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ...

నిజామాబాద్ కలెక్టరెట్ వద్ద TUWJ (H-143) నిరసన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలని 252 జిఓ ను సవరించాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ...

జీవో 252 ను వ్యతిరేకిస్తున్నాం–అక్రెడిటేషన్ కార్డులివ్వాలి డెస్క్ జర్నలిస్టులకు

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : తమకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.రాష్ట్ర ప్రభుత్వం ...

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి-కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన నందిపేట తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి ...

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి–కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

అర్జీదారులతో ముఖాముఖి భేటీ నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 23 : (నవీన్ కుమార్) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ...

ప్రజావాణికి 68 ఫిర్యాదులు.

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 :(నవీన్ కుమార్) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల ...

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : (నవీన్ కుమార్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ...

భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించిన అదనపు పోలీస్ కమీషనర్లు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : 76వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు  నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి ...