నేరాలు
లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి ...
ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు.. అభినందించిన ఎస్పీ రాజేష్ చంద్ర.
దేవునిపల్లి జై భారత్ ఆగస్టు 12 : కుటుంబ కలహాలతో కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను దేవునిపల్లి పోలీసులు కాపాడారు. వారిని ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం అభినందించారు. రాజీవ్ నగర్ కాలనీ ...
భోకర్ నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా – యువకుడి అరెస్ట్….6.5 కిలోల గంజాయి స్వాధీనం.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నుంచి నిజామాబాద్ కుగంజాయి రవాణా చేస్తు క్రయ విక్రయాలు చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ...
డ్రగ్ రహిత సమాజానికి కృషి చేయాలి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : డ్రగ్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. నిజామాబాద్కు చెందిన లయన్స్ క్లబ్ ...
నందిపేట్లో అగ్ని ప్రమాదం – జమాత్ ఏ ఇస్లామి హింద్ అండ.
నందిపేట్ జై భారత్ ఆగస్టు 12: (షేక్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం ఇంటి సామానులు మొత్తం కాలిపోయాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.విషాదకర ...
నందిపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. శాఖల పనితీరుపై దృష్టి— యంత్రాంగం అలర్ట్
నందిపేట్ జై భారత్ ఆగస్టు 12 : (షేక్ గౌస్) జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం నందిపేట మండలం లోని పలు కార్యలయల కు ఆకస్మికంగా వేళ్లి, వివిధ శాఖల ...
ప్రజావాణి కార్యక్రమంలో 22 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 11: సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ ...
31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం.
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : ఈనెల 31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ పి.స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ...
ప్రైవేట్ హాస్పిటల్స్ ఐ ఆర్ ఏ డి యాప్లో నమోదు -ప్రమాద నివారణకు సాంకేతిక ముందడుగు
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : మినిస్ట్రీ అఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డేటాబేస్ (ఐ ఆర్ ఏ ...
సైబర్ వారియర్స్ కి సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన నిర్వహించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ హాలియందు సైబర్ వారియర్స్ కి సైబర్ నేరాల మీద వాటి నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ ...
















