నేరాలు
సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ,క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 12 : ప్రజల రక్షణ మరియు రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ “రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం. ప్రతి ప్రమాదం వెనుక ...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలు నిషేధం.
చట్టాన్ని ఎవరు అతిక్రమించిన ఉపేక్షించే ప్రసక్తి లేదు. కేసు నమోదైన వారి యొక్క రెండు బాక్సులు , ఒక ఊఫర్ సిజ్ ,3 లక్షల బైండోవర్ పూచికత్తు నగదు జాప్తు. నిజామాబాద్ జై ...
నిజామాబాద్ జిల్లా వాసులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 28 : రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న ...
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
BRS పార్టీ శ్రేణులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించండి. SRSP ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంత ప్రజలు గోదావరి వద్దకు వెళ్ళకండి. జిల్లా అన్ని శాఖల అధికార యంత్రాంగం సమన్వయంతో పని ...
వినతి పత్రం అందజేసిన తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 26 : నిజామాబాద్ నగరంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగింది ఇలాంటి ఘటనలు మళ్ళీ పురనామృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని .. ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ ...
అంబులెన్స్ రాకపోకలకు దారి విడిచి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి
మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెను. నేడు ఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు.. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...
నగరంలో వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 :ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మితిమీరిపోతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కొరడా జులిపించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వడ్డీ వ్యాపారస్తుల గురించి ...
అవినీతి అక్రమాలపై ఆర్టిఐ తో పోరాటం చేస్తాం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ
డిచ్పల్లి జై భారత్ ఆగస్టు 21 : (కట్ట నరేష్ నాయక్ ) నిజామాబాద్ రూరల్ మండలం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారికి సమాచార హక్కు చట్టం ...
బాల కార్మికులుగా మారిన 9వ తరగతి విద్యార్థులు.
పెన్ను పేపర్ పట్టాల్సిన చేతులతో తట్టలు మోస్తున్న విద్యార్థులు ఇసుకను మోసుకెళ్తున్న 9వ తరగతి విద్యార్థులు మోపాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగులోకి స్పోర్ట్స్ గ్రౌండ్ లో నీరు నిండడం వలన ...
షీ టీం గురించి అవగాహన సదస్సు కార్యక్రమం.
మెండోరా జై భారత్ ఆగస్టు 20 : ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని మెండోరా SIP సువాసిని, సబ్ డివిజన్ షీ టీం ...
















